గాంధీపై ఏపీ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాల ఆందోళన
ఒంగోలు: మహాత్మాగాంధీపై ఏపీ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కుల మతాలకు అతీతుడైన జాతిపితపై ఇలాంటి...
