గిరిజనుల పవిత్ర చెట్లను నరికిన మాజీ మావోయిస్టు సజీవ దహనం
జార్ఖండ్: చెట్లను అక్రమంగా, ఇష్టానుసారం నరుక్కుంటూ వెళుతున్న ఓ మాజీ మావోయిస్టును గ్రామస్థులందరూ కలిసి సజీవ దహనం చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని సిమ్డేగా జిల్లాలో సాల్వుడ్ అటవీ చెట్లను అక్రమంగా నరికి విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై ‘సంజు ప్రధాన్’ అనే మాజీ మావోయిస్టును...
