రూ.500 కోట్ల విలువైన మరకత లింగం స్వాధీనం
తంజావూరు: తమిళనాడులోని తంజావూరులో రూ.500 కోట్ల విలువైన మరకత లింగాన్ని సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా బ్యాంకు లాకర్లో పెట్టిన వ్యక్తులు, ఇటీవల దానిని బయటకు తీసుకొచ్చి అరులానందనగర్లోని ఓ ఇంట్లో దాచారు. ఆ నోటా ఈ నోటా సమాచారం...


