archiveCHRISTIAN

News

ఎస్సీ మేయ‌ర్‌ స్థానాన్ని కొట్టేసిన క్రిస్టియ‌న్‌!

చెన్నై: సనాతన దళితుల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన రిజర్వేషన్‌లను రాజ‌కీయ ప‌లుకుబ‌డి క‌లిగిన అక్ర‌మార్కులు ద‌ర్జాగా అనుభ‌విస్తున్నారు. హిందువుగా ఉండి, ఆ త‌ర్వాత క్రైస్తవ మతంలోకి మారినవారు ఇంకా హిందూ పేర్లను ఉంచుకుంటూ నిజ‌మైన ద‌ళితులను మోసం చేస్తున్నారు. చెన్నై కార్పొరేష‌న్...
News

‘ఎస్సీ’ సీట్లో క్రైస్తవ మహిళ… వెంటాడుతున్న ప‌ద‌వీ గండం!

గుంటూరు: ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన గుంటూరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవిని వైసీపీ అభ్యర్థిగా చేపట్టిన హెన్రీ క్రిస్టినాకు ఇప్పుడు పదవీ గండం వెంటాడుతున్నది. ఆమె ఎస్సీ కాదని, క్రైస్తవ మహిళా అని ఫిర్యాదులు వెళ్ళ‌డంతో పాటు, స్థానిక సంస్థలకు...
News

మీడియా వైఖరిపై భగ్గుమన్న లావణ్య తల్లి!

తంజావూరు: క్రైస్తవ మతోన్మాదుల వేధింపులు తట్టుకోలేక లావణ్య ఆత్మహత్యకు పాల్పడితే, ఈ విషాదకర సంఘటనను సమాజానికి చేరవేయాల్సిన మీడియా వక్రమార్గం ఎంచుకుందని ఆ బాలిక తల్లి తమిళ మీడియాపై నిప్పులు చెరిగింది. తంజావూరులోని క్రైస్తవ పాఠశాల ‘మత వేధింపులు’ తట్టుకోలే 17...
News

త‌మిళ‌నాడులో బాలిక‌ను బ‌లితీసుకున్న’క్రైస్త‌వం’!

మ‌తం మార్చుకోవాల‌ని పాఠ‌శాల‌లో చిత్ర‌హింస‌లు తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన విద్యార్థిని... చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌ త‌మిళ‌నాడు: : క్రైస్తవ మతంలోకి మారాలని ఓ విద్యార్థినిని నిత్యం పాఠ‌శాల‌లో చిత్ర‌హింస‌ల‌కు గురిచేయ‌డంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్ప‌డింది. విద్యార్థిని ఎం.లావణ్య అరియలూరు జిల్లా వడుగపాళయం...
News

పేద విద్యార్థుల మతం మారుస్తున్న సెయింట్ జోసెఫ్ స్కూల్‌!

ఆగ్రహించిన ప్రజలు, హిందూ సంఘాలు విదిషా: పేద పిల్లల మత మార్పిడికి పాల్పడినందుకు స్కూలు యాజమాన్యంపై స్థానికులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందూ సంఘాల కార్యకర్తలు, స్థానికులు సోమవారం మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని గంజ్ బసోడా పట్టణంలోని...
ArticlesNews

పాకిస్థాన్ లో ఏడాదికి 1,000 మంది బాలికలు బలవంతంగా ఇస్లాంలోకి : లాక్డౌన్ లో మరింత వేగవంతం.

పాకిస్థాన్ లో మతపరంగా మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మరియు సిక్కు మతాలకు చెందిన 1,000 మంది బాలికలు ప్రతి సంవత్సరం బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడుతున్నారని మానవ హక్కుల కార్యకర్తలను ఉటంకిస్తూ, అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. కరోనావైరస్ సందర్భంగా లాక్డౌన్ సమయంలో...
1 2
Page 2 of 2