archiveChristian Missionaries

News

అసొంలో ‘బిహూ’తో క్రైస్తవ మిషనరీల మ‌త మార్పిడులు!

అసొం: వెనుకబడిన వర్గాల ప్ర‌జ‌ల‌ను మ‌తం మార్చేందుకు క్రైస్తవ మిషనరీలు వివిధ ర‌కాలుగా అడ్డ‌దారులు తొక్కుతున్నాయి. తాజాగా... అసొంలో ఎంతో విలువైన‌ బిహు నృత్య సంగీతాన్ని ఎంచుకున్నాయి. ఈ క‌ళ‌తో అమాయ‌కుల‌ను మ‌భ్య‌పెడుతున్నాయి. తేయాకు తోటలలో పనిచేసే నేపాల్, ఆదివాసీ/బన్వాసీ వర్గాల‌పై...
News

క్రైస్తవ నకిలీ నర్సింగ్ కాలేజీ… గాలిలో 300 మంది విద్యార్థుల భవిష్యత్‌!

చెన్నై: తమిళనాడులో ఓ క్రిస్టియన్‌ సంస్థ నిర్వహిస్తున్న నకిలీ నర్సింగ్‌ కాలేజీ 300 మందికి పైగా విద్యార్థుల భవిష్యత్‌ను నాశ‌నం చేసింది. ఆ కాలేజీ తిరునల్వేలి జిల్లాలో ఉన్న‌ది. అన్నై వేలంకన్ని నర్సింగ్ కళాశాల మురుగన్‌కురిచ్చి వైక్కల్‌పాళయం సమీపంలో అయిదేళ్ళుగా పనిచేస్తోంది....
News

క్రైస్తవ మిషనరీల చర్యలకు అడ్డుకట్ట వేయాలని…

పల్లెలకు సిక్కు బృందాల పయనం పంజాబ్‌లో మత మార్పిళ్ళపై సర్వత్రా ఆందోళన చండీగఢ్‌: దేశ సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు అకస్మాత్తుగా పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ(ఎస్‌జీపీసీ) సంప్రదాయం ప్రచారం ద్వారా...
News

క్రైస్తవ మిషనరీలు నా తల్లినీ మతం మార్చేశాయి…

కర్ణాటక అసెంబ్లీలో హోసదుర్గ్‌ ఎమ్మెల్యే శేఖర్‌ ఆగ్రహం చర్యలకు రాష్ట్ర హోం మంత్రి హామీ బెంగళూరు: క్రిస్టియన్‌ మిషనరీలు నా తల్లినీ మతం మార్చాయి... ఆమె నుదిటిపై కుంకుమ పూయవద్దని కోరింది. నా తల్లి మొబైల్‌ ఫోన్‌ రింగ్‌టోన్‌ కూడా క్రైస్తవ...
News

క్రైస్తవ మతబోధకుడు పాల్‌ దినకరన్ ఇళ్ళు, ఆఫీసులలో ఐటీ సోదాలు

క్రైస్తవ మతబోధకుడు పాల్‌ దినకరన్‌ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కారుణ్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌, జీస్‌ కాల్స్‌ మినిస్ట్రీ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్నుల ఎగవేత, విదేశాల్లో పెట్టుబడులపై ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ...
ArticlesNews

ఆ పాస్టరు – మోసంలో మాస్టరు – పేదలే వారి లక్ష్యం సారూ….

తమిళనాడులోని వెల్లూరులో ఒక పాస్టర్ పిల్లల చదువుల నిమిత్తం స్కాలర్‌షిప్ ‌లు ఇప్పిస్తానని చెప్పి అనేకమంది రోజువారీ కూలీలను మోసం చేశాడు. రోజువారీ కూలీ కుమార్ కు, తన ఇద్దరు పాఠశాలకు వెళ్ళే పిల్లల విద్య కోసం ఆర్థిక సహాయం అవసరమైంది....