నేటి యువత అసలైన చరిత్రను తెలుసుకోవాలి
రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఉమా మహేశ్వరరావు భాగ్యనగరం: ఈ కాలపు యువత అసలైన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్రం(కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు...

