archive#China cell towers in India’s borders

News

భారత్ సరిహద్దుల్లో చైనా మొబైల్ టవర్స్ !

న్యూఢిల్లీ: భారత్ సరిహద్దుల్లో చైనా సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. పాంగాంగ్ సరస్సుపై వంతెనను నిర్మించిన తర్వాత చైనా ఈ మూడు టవర్లను హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని లడఖ్ లోని ఓ గ్రామ కౌన్సిలర్...