‘హర్ ఘర్ తిరంగా’ విజయవంతం చేయాలి: సీఎస్ సమీర్ శర్మ
అమరావతి: ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా (ఇంటింటా మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ సంబంధిత శాఖల...
