వివేకుని సింహ గర్జనకు నేటికి 128 ఏళ్ళు
ఈ రోజు హిందూ జాతి సింహగర్జన ప్రపంచానికి వినిపించిన రోజు. భారతీయులు అనాగరికులనే, అథములనే అభిప్రాయంతో ఉన్న పాశ్చాత్యులకు భారతదేశం యొక్క ఔన్నత్యం అవగతమైన రోజు. తమ ఆలోచనల కంటే, తమ ఆవిష్కరణల కంటే తమ అభివృద్ధికంటే భారత్ ఎంతో ముందున్నదని...

