ముగిసిన చార్ థామ్ యాత్ర
కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల మూసివేత న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రసిద్ధ చార్ధామ్ యాత్ర ముగిసింది. శీతాకాలం మొదలైన నేపథ్యంలో బద్రీనాథ్ ఆలయ ద్వారాలను మూసివేశారు. సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన పూజారి ఈశ్వరి ప్రసాద్ నంబూద్రి.. శనివారం...
