ఎన్ సీ ఎస్ సీ ఛైర్ పర్సన్ గా విజయ్ సాంప్లా
భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్ సాంప్లా షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ (ఎన్ సీ ఎస్ సీ) ఛైర్ పర్సన్ గా రెండోసారి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో...
