archiveChairperson of Balobala Math

News

ప్రసంగిస్తూనే ప్రాణాలు వదిలిన మహాస్వామీజీ

బెంగళూరు: కర్ణాటకలోని బెళగాంలో విషాదం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న స్వామీజీ గుండెపోటుకు గురై వేదికపైనే మరణించారు. ఈ ఘటన ఈ నెల ఆరోతేదీన జరిగింది. సంగనబసవ స్వామి తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి...