archive#CENTRAL SCHEMES

News

కేంద్రంకు ‘సుప్రీం’ ప్రశంసలు

న్యూఢిల్లీ: కరోనా కారణంగా చనిపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఎంతో మంది డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. సుప్రీం కోర్టులో కూడా పలువురు పిటీషన్లు వేశారు. వీటిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ....
News

అత్యవసర వస్తువుల చట్ట సవరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేందుకు వీలుగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ తెచ్చేందుకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు అత్యవసర వస్తువుల చట్ట సవరణకూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తృణ...