అత్యవసర వస్తువుల చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు అత్యవసర వస్తువుల చట్ట సవరణకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. తృణ...
