ఆమ్ ఆద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్!
మనీష్ సిసోడియా నివాసంలో సోదాలు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ డిప్యూటీ...


