మోదీపై.. 108 మంది మాజీ బ్యూరోక్రాట్ల లేఖ ఓ కుట్ర!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో విద్వేష రాజకీయాలు చేస్తున్నారంటూ కాన్ స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్ (సీసీజీ) పేరుతో 108 మంది మాజీ బ్యూరోక్రాట్లు రాసిన బహిరంగ లేఖ కుట్రపూరితమైనదని పేర్కొంటూ మరో గ్రూప్ లేఖ రాసింది. మోదీకి మద్దతుగా ‘కన్సర్న్...
