విద్యాభారతికి భూమి, భవనాలను దానమిచ్చిన శ్రీ CBR ప్రసాద్
ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో తన భూమిలో నిర్మించిన భవనాలను, సుమారు 6 ఎకరాల భూమిని విద్యాభారతి, ఆంధ్రప్రదేశ్ సంస్థకు శ్రీ చలసాని బలరామ ప్రసాద్ (సి.బి.ఆర్) దానంగా ఇచ్చారు. 05.05.2022 ఉదయం గం॥ 11.00లకు కేతనకొండ సి.బి.ఆర్. స్పోర్ట్స్ అకాడమిలో...
