మధ్యప్రదేశ్లో బలవంతపు మత మార్పిడికి పన్నాగం!
పోలీసులకు వన వాసుల ఫిర్యాదు వేర్వేరు ఘటనల్లో మొత్తం నలుగురు కటకటాల పాలు ఝుబువా(మధ్యప్రదేశ్): హిందువులను బలవంతంగా ఇతర మతాల్లోకి మార్పిడి చేసే పన్నాగం బెడిసికొట్టడడంతో నిందితులు కటకటాల పాలయ్యారు. వన వాసులనే లక్ష్యంగా చేసుకున్న క్రైస్తవ మిషనరీలు వారికి విద్య,...
