సికింద్రాబాద్ అల్లర్ల ప్రధాన సూత్రధారి మధుసూదన్!
ఏ1గా కేసు నమోదు సికింద్రాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి కామారెడ్డి వాసి మధుసూదన్ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించారని...

