రాజగోపాల్రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ అవినీతి సర్కారు మాయం: అమిత్ షా
భాగ్యనగరం: మునుగోడులో జరుగనున్న ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయనను గెలిపిస్తే తెలంగాణాలో కేసీఆర్ అవినీతి సర్కారు మాయం అవుతుందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. కేసీఆర్ సర్కార్ను పడగొట్టేందుకు రాజగోపాల్రెడ్డి...
