పర్యావరణహిత క్షేత్రంగా మారనున్న తిరుమల… తితిదే కసరత్తు
పర్యావరణహిత ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తితిదే, ఇంధనశాఖ అధికారులు వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. దేశంలోని ప్రముఖ యాత్రా స్థలాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా...