సామాజిక సాధికారికత కోసం పోరాడిన అంబేడ్కర్
ధర్మవరం: ఏపీలోని ధర్మవరంలో విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) ఆధ్వర్యంలో డాక్టర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. అంబేడ్కర్ అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారికత కోసం అహర్నిషలు పోరాడారన్నారు. రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా ఉండి,...

