archive#BUDDHA PURNIMA

News

‘భారత్- నేపాల్ స్నేహం సమస్త మానవాళికి ప్రయోజనకరం’

ఖాట్మండు: భారత్- నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళ‌ నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమని అన్నారు. బుద్ధుడి పట్ల ఆరాధాన ఇరుదేశాల ప్రజలను అనుసంధానించి...
ArticlesNews

బుద్ధుని సమతా సందేశం అమలు చేద్దాం!

సిద్ధార్థుడు గా క్రీ.పూ.563లో కపిలవస్తు వద్ద శ్రీ రాముని వంశంలో శుద్ధోదనుడు, మహా మాయలకు జన్మించాడు సిద్ధార్థుడు. ఇంతకముందు అనేక జన్మలను ఎత్తాడు. వారిది ఇది చివరి జన్మ. తనకు మరో జన్మ లేదని వారే స్వయంగా చెప్పారు. వారిది కారణ...