బ్రిటన్ ప్రధాని రేసులో ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తులు
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో ఇద్దరు భారత సంతతి నేతలు నిలిచారు. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం రూపొందించిన తుది జాబితాలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్, అటార్నీ జనరల్ సుయెలా బ్రావెర్మన్ చోటుదక్కించుకున్నారు. భారత...
