archive#Bridge tragedy in Gujarat

News

గుజరాత్ మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనతో జో బైడెన్‌, కమలా హారిస్‌ సంతాపం

వాషింగ్టన్‌: గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. వంతెన కూలిన...