కొట్టి మూత్రం త్రాగించారు – అవమానంతో బ్రాహ్మణ యువకుడి ఆత్మహత్య
మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో, 19 ఏళ్ల బ్రాహ్మణ యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. దళిత వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, మరో ఇద్దరు మహిళలతో కలసి సదరు యువకుడిపై దాడి చేసి దారుణంగా కొట్టడమే కాకుండా అతని చేత...
