archive#Bomb attack on CPM headquarters in Kerala

News

కేరళలో అధికార సీపీఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి

కాంగ్రెస్ వారే చేసినట్టు అనుమానాలు తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్​ ప్రకటించారు. వయనాడ్​లోని కాంగ్రెస్​ సీనియర్​ నేత...