మోదీ లక్ష్యంగా జరిగిన పేలుళ్ల కేసులో ఆ తొమ్మిది మందీ దోషులే…
న్యూఢిల్లీ: బీహార్ రాజధాని పాట్నాలో నరేంద్ర మోదీ లక్ష్యంగా 2013 అక్టోబర్ 27న జరిపిన పేలుళ్ల ఘటన కేసు విషయంలో కీలక తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు వెల్లడించింది. తొమ్మిది మందిని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా...
