జమ్మూకశ్మీర్లో ఉగ్ర ఘాతుకం
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పురపాలక కార్యాలయం వద్ద బహిరంగ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ (బీడీసీ) సభ్యుడు రియాజ్ అహ్మద్, ఆయన గన్మెన్ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మరో...
