భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
భాగ్యనగరం: వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారం కైవసం చేసుకొనే దిశగా వేగంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇప్పుడు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్లో జరపాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి తర్వాత,...
