archive#BJP Leader Jeetu Chaudhary

News

ఢిల్లీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

ఢిల్లీ: ఢిల్లీలోని గాజీపుర్​ ప్రాంతంలో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. మృతుడు మయూర్​ విహార్​ జిల్లా యూనిట్​కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వ‌హిస్తున్నాడు. ఇత‌ను జీతూ చౌదరీగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జులు సహా పలు కీలక ఆధారాలను పోలీసులు...