archive#Birbhum

News

మ‌మ‌త పాల‌న ఇక చాలు… బెంగాల్‌లో ఎమ‌ర్జెన్సీ విధించండి

పీసీసీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లోని దారుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మారణహోమాలు, సజీవ దహనాలు, హత్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. బీర్భూమ్‌లో చోటుచేసుకున్న దారుణంపై పెద్ద ఎత్తున నిరసనలు...
News

బెంగాల్‌లోని బీర్‌భూమ్‌ దారుణంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో మంగళవారం ఎనిమిది మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద బిప్లోబీ భారత్ గ్యాలరీ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ...