ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు
ఆరుగురు మావోయిస్టుల మృతి రాయ్పూర్: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కుర్ణవల్లి, ఛత్తీస్గఢ్ పెసపాడు...
