పశ్చిమ బెంగాల్ హింసపై సీబీఐ రెండు ఛార్జ్షీట్ల దాఖలు
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సీజన్లో జరిగిన హింస, ఇతర నేరాలపై కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత నెల 25న కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. నార్త్ 24 పరగణ జిల్లాలోని భట్పారా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన...
