కేంద్రంతో చర్చలకు సిద్ధమే : బీకేయూ నేత టికాయత్ కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల పేరుతో నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన సంఘాల నాయకులు ఇప్పుడు తాజాగా తాము చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న...
