హాథ్రస్ ఘటనపై మీరు స్పందించడాన్ని మేం తీవ్ర తప్పిదంగా పరిగణిస్తున్నాం – ఐరాసకు స్పష్టం చేసిన భారత్
ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్ ఘటనపై ఐక్యరాజ్య సమితి సమన్వయకర్త స్పందించడం పట్ల భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజా హింసాత్మక ఘటనలపై ఐరాస సమన్వయకర్త స్పందించడం అనవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల...
