‘‘ఇండియా పేరు మాత్రమే… అదే ’’భారత్’’ ఓ అనుభూతి
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా వేదికగా శిక్షా సంస్కృతి ఉత్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘జ్ఞాన మహాకుంభ్’జరుగుతోంది. దీనికి దేశం నలమూలల నుంచి సాధు సంతులు హాజరవుతున్నారు. మన దేశాన్ని ఏమని పిలవాలి అన్న విషయంలో చాలా లోతైన చర్చే జరిగింది. అయితే.....
