భారీగా తగ్గనున్న రైలు టికెట్ ధరలు..!
న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా 'భారత్ గౌరవ్' పేరుతో పర్యాటక రైళ్ళను తీసుకొచ్చింది. అయితే ఈ రైళ్ళకు ఆశించిన స్థాయిలో డిమాండ్ లభించలేదు. దీంతో ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు...