రైలు పట్టాలు తొలగించిన మావోలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం, దంతేవాడ జిల్లా భాన్సీ, కమలూర్ మధ్యలో మావోయిస్టులు రైలు పట్టాలు తొలగించారు. దీంతో కిరండోల్ నుండి విశాఖపట్నంకి ఐరన్ ఓర్ లోడుతో వెళుతున్న రైలు పట్టాలు తప్పి 20 బోగీలు పడిపోయాయి. సాయుధులైన మావోయిస్టులు 50 నుండి...
