కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ వరాలు
కరోనా వేళ ఆర్థిక వ్యవస్థ కుదేలైన వేళ వినిమయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పథకాలు తీసుకొచ్చింది. పండగ వేళ పలు ప్యాకేజీలు ప్రకటించింది. ప్రయాణ ఓచర్లతో పాటు ప్రతి ఉద్యోగికి...
