archive#BASANTH PANCHAMI

News

గంగా సంగమంలో 32 లక్షలమంది భక్తుల పుణ్యస్నానాలు

ఉత్తర భారతదేశంలో బసంత పంచమి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. మాఘమేళాలో భాగంగా లక్షలాదిమంది భక్తులు గంగా, సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. బసంత్ పంచమి సందర్భంగా సరస్వతీ దేవికి పూజలు చేశారు. ప్రయాగరాజ్ నగరంలో మాఘమేళాలో భాగంగా గంగా, యమునా నదుల...