బలోచ్ గొరిల్లా ఫైటర్ల చేతిలో ఏడుగురు పాక్ జవానులు హతం
పాకిస్థాన్లోని ఘావూ, మాష్కే మిలిటరీ ప్రాంతాల్లో జవానులపై దాడులకు పాల్పడ్డట్లు బలూచిస్థాన్ రెబెలియన్ ఫ్రంట్ వెల్లడించింది. బలూచిస్థాన్ రెబెలియన్ ఫ్రంట్ ప్రతినిధి గ్వహ్రమ్ బలోచ్ ఈ విషయాన్ని పేర్కొన్నాడు. శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ గత రాత్రి సర్మాచారులు (బలోచ్...
