ఏపీ లో బక్రీద్ పై ఆంక్షలు.. ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు నిషేధం.. మసీదుల్లో కి 50 శాతం మందే అనుమతి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
కోవిడ్ నియంత్రణ దృష్ట్యా.. బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈ నెల 20, 21 తేదీల్లో బక్రీద్ ప్రార్ధనలు నిషేధిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ ప్రకటించింది. భారీ జన సమూహాలను నివారించేందుకు.....
