archiveBajrang Dal

News

భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో ముగ్గురి అరెస్టు

నిందితులలో ఒకరిని ఖాసిఫ్‌గా గుర్తింపు శివ‌మొగ్గ: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో ఆదివారం రాత్రి 26 ఏళ్ల భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురవ్వడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతూ ఉన్నాయి. శివమొగ్గలాలో హై అలర్ట్ ప్రకటించారు. సీగేహట్టి ప్రాంతానికి...
News

కర్ణాటకలో బజరంగ్ దళ్ కార్యకర్త హత్య‌!

బెంగ‌ళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. షిమోగా జిల్లాలో ఒక యువ‌కుడిని గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. ఈ హత్య తర్వాత షిమోగా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుడు బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష్‌ అల్డో(24)గా పోలీసులు గుర్తించారు. హర్ష్...
News

హనుమాన్‌ చాలీసా పారాయణంపై దేశవ్యాప్త ఉద్యమం

హిందువులు మైనార్టీలుగా ఉన్న చోట లౌడ్‌ స్పీకర్ల పంపిణీ సూరత్‌లో శ్రీకారం చుట్టిన భజరంగ దళ్‌ సూరత్‌: హనుమాన్‌ చాలీసా పారాయణంపై దేశవ్యాప్త ఉద్యమానికి భజరంగదళ్‌ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా హిందువులు మైనార్టీలుగా ఉన్న ప్రాంతాల్లో ఆలయాలకు లౌడ్‌ స్పీకర్లను భజరంగదళ్‌...
News

ఫరూఖీ ప్రదర్శన ఆపండి, లేదంటే మేం అడ్డుకుంటాం!

ఛత్తీస్‌గఢ్‌లో వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌ హెచ్చరిక రాయ్‌పూర్‌: మునావర్‌ ఫరూకీ... ఈయనొక వివాదాస్పద క‌ళాకారుడు(?)! ఈయనపై బోలెడన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈయన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్థానిక యంత్రాంగం అనుమతి ఇస్తే ప్రదర్శనను నిలిపివేస్తామని విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ), భజరంగ్‌ దళ్‌...
News

హిందువులకు పునరావాసంతోనే కశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం

వీహెచ్‌పీ జనరల్‌ సెక్రటరీ మిలింద్‌ పరాండే న్యూఢిల్లీ: కాశ్మీర్‌ లోయలో హిందువుల పునరావాసం, స్వేచ్ఛా ఉద్యమం మాత్రమే ఉగ్రవాదాన్ని నిర్మూలించగలదని విశ్వహిందూ పరిషత్‌ పేర్కొంది. ఐదు రోజుల్లో కశ్మీర్‌ లోయలో ఏడుగురు భారతీయుల దారుణ హత్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన...
1 2
Page 2 of 2