భారత సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్న కొత్త ఉగ్ర సంస్థ
గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ న్యూఢిల్లీ: కీలక రక్షణ స్థావరాల సమాచారాన్ని శత్రుదేశ నిఘా అధికారులకు చేరవేస్తున్నారన్న అభియోగాలపై తాజాగా నమోదైన కేసులో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ఉగ్రవాద సంస్థ పేరు తెరపైకి వచ్చింది. భారత్లోని తూర్పు, పశ్చిమ తీరాలతోపాటు...
