కేంద్ర పథకాల పేర్లు మార్చిన వైసీపీ: ఏపీ సర్కార్పై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిప్పులు!
అమరావతి: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఆయుష్మాన్ భారత్ పేరిట ఓ బృహత్తర ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తోందని.. అదే పథకానికి ఆరోగ్యశ్రీ అని వైసీపీ ప్రభుత్వం పేరు మార్చిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిప్పులు చెరిగారు. ఈ పథకం...

