కేంద్ర సాయుధ బలగాలకు ఆయుష్మాన్ భారత్ – వెల్లడించిన అమిత్ షా
ఆయుష్మాన్ భారత్ సీఏపీఎఫ్ పథకాన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సీఏపీఎఫ్ జవానుకు ఆయుష్మాన్ కార్డు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందించారు. అన్ని రాష్ట్రాల్లో దశలవారీగా కార్డులు పంపిణీ చేస్తామని...
