ఆటోలో పేలుడు… ఉగ్రవాదుల చర్యేనన్న డీజీపీ
మంగళూరు: కదులుతున్న ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సహా మరో ప్రయాణికుడు గాయపడ్డాడు. వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్ణాటకలోని మంగళూరులో శనివారం జరిగిందీ ఘటన....

