archiveATTACKS ON HINDU TEMPLES IN ANDHRA

News

రాష్ట్రంలో మరో రెండు చోట్ల విగ్రహాల ధ్వంసం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోధి కొండ పై ఉన్న శ్రీరాముని దేవాలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే రాష్ట్రంలో అలాంటి సంఘటనలు మరో రెండు చోటుచేసుకున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామ...
News

రామతీర్థంలో లభ్యమైన శ్రీరాముడి విగ్రహ శకలం

విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని బోడికొండపై ఉన్న కొలనులో శ్రీరాముడి విగ్రహ శకలం లభ్యమైంది. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తల భాగాన్ని వేరుచేసి కొలనులో పడేశారు. దీనిపై భక్తులు ఆలయ పరిసరాల్లో గాలింపు...
News

రామ మందిర నిర్మాణం జరుగుతున్న వేళ శ్రీరాముని విగ్రహ ధ్వంసమా? – పవన్ కళ్యాణ్ ఆవేదన

శతాబ్దాల చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విధానం, శిరస్సు కనిపించకుండా పోవడం చూస్తే...
News

పురాతన రామాలయంలోని విగ్రహం ధ్వంసం – కలత చెందిన భక్తులు – హిందూ సంఘాల ఆగ్రహం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం క్షేత్రంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దుండగులు ఆలయ ద్వారాన్ని బద్దలుకొట్టి గర్భాలయంలోకి ప్రవేశించి...
News

One more idol destroyed in AP

Unidentified assailants destroyed the canopies of Audusesha of a statue of Cheruvukatta Narasappathatha (Lakshminarasimhaswamy) in Vagarur village in Kurnool district ministry zone. Priest will perform Puja in every Monday and...
News

లక్ష్మీనరసింహస్వామి విగ్రహంపై శేషపడగలు ధ్వంసం

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు గ్రామంలోని చెరువుకట్ట నరసప్పతాత (లక్ష్మీనరసింహస్వామి) విగ్రహంపై ఉండే శేషపడగలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గ్రామానికి 2 కి.మీ.దూరంలో సూగూరు జలాశయం వద్ద ఉన్న ఆలయంలో ప్రతి సోమ, గురువారాలు పూజారి పూజలు...
News

ఆలయాలపై దాడులు దేశానికి నష్టం: చినజీయర్‌ స్వామి

ఆలయాలపై ఎవరు దాడులు చేసినా తప్పేనని, అలాంటి వాళ్లను ప్రభుత్వం అణచివేయాలని త్రిదండి చినజీయర్‌ స్వామి కోరారు. దేవాలయ సంపదను ఎవరు నాశనం చేసినా జాతికి, దేశానికి నష్టమేనన్నారు. బుధవారం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయాన్ని దర్శించుకొనేందుకు వెళ్లిన ఆయన ఇటీవలి...
1 2 3 4
Page 3 of 4