బీజేపీ వినుకొండ పట్టణ అధ్యక్షుడు రమేశ్ పై హత్యాయత్నం
గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మేడం రమేష్పై హత్యాయత్నం జరిగింది. శుక్రవారం మార్నింగ్ వాకింగ్కు ఆయన వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. ఆయన చేతికి, తలకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే...
